రాత్రి చెంత స్వప్నం..ఎవరిదో నిరీక్షణ పర్వం. చిరదీక్ష అన్నది ఉంటుందా ప్రేమలో ! అయినా అదే నువ్వు అని చెప్పడం తప్పు ! పాట అదే నువ్వు అని నిర్థారించి వెళ్తుందా ?
Author: శ్రీనివాస్ పప్పు
వేటూరికి అక్షర కుసుమాంజలి (రాజన్ పి.టి.ఎస్.కె)
భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూని ఇంటర్వ్యూ చేసిన ఏకైక తెలుగు ఘన‘పాత్రికేయుడా’యన. కథారచనలో మల్లాది రామకృష్ణశాస్త్రిగారి శహభాష్లు అందుకోవడంతో పాటూ, వారి దగ్గర మెళకువలు నేర్చుకున్న ‘కథకుడా’యన. “ఈ పాట రాసినవాడెవరో గానీ,
బాల రసాలసాల అభినవ ఘంటసాల-(వేటూరి)
జూన్ 4వ తేదీన పుటిన ప్రియమైన మిత్రుడు, నేను గీతమైంతే తాను గానమైనవాడు, అద్వితీయుడైనవాడు, నాకు ప్రాణసమానమైనవాడు, నావాడు బాలసుబ్రహ్మణ్యం జనార్ధనరెడ్డి సి.ఎం గా ఉన్నప్పుడు నంది అవార్డ్స్ ఫంక్షన్ ఒక సంవత్సరం
మధువనిలో రాధికవో-విజయదుర్గ
పాటకు పట్టాభిషేకంమనసంతా తెలియని ఏదో బాధ..పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరే శెలవు తీసుకుంటున్నారు..ఇంకా సాహిత్యలేమి, సంగీతలేమితో మనవంటి అభిరుచి కలిగిన సంగీత, సాహిత్యప్రేమికులందరూ బాధపడాలేమొ అన్న ఫీలింగ్..ఇంతకాలం నామనసుకు నచ్చిన పాటలు ఒకటికి పదిసార్లు వింటూ
“చిరంజీవి గోదావరి” (విశాలి పేరి)
తెలుగు సినిమాలలో గోదావరిని వర్ణించి మెప్పించిన పాటలు కోకొల్లలు. గోదావరి వెల్లువంటి వేటూరి సాహిత్యంలో ఎన్నో పాటలున్నా, ఎందుకో ఒక పాట మనకు తెలీకుండా మనల్ని ఆకర్షించేస్తుంది. అలా ఈ మధ్య కాలంలో
వేటూరి-జీవనరాగం (రాజన్ పి.టి.ఎస్.కె)
తెలుగు సినీ సాహితీ సామ్రాజ్యాన్ని మూడు దశాబ్దాలపాటు ఏలినవాడు, తన ఇరవై మూడేళ్ళ వయసులో ఆలపించిన నవలారాగం ఈ “జీవనరాగం”. రఘు పేరుమోసిన సంగీత దర్శకుడు. విపరీతమైన పని ఒత్తిడితో ఆరోగ్యం పాడు చేసుకుంటాడు.
వేటూరి పదస్మృత్యంజలి (చంద్ర రెంటచింతల)
భాషాభిమానాన్ని భావాభినివేశాన్ని గానామృతంగా పసిపిల్లలకు కూడా అర్థమయ్యేట్లు ఉగ్గుపాలుగా పోసి, రెండుమూడుతరాలను బతికించిన వేటూరిగారి వర్థంతి సందర్భంగా పదస్మృత్యంజలి ఆంధ్రకీర్తి పుట్టింది పండితవంశంలో పెరిగింది పత్రికారంగంలో పలికింది గాయకస్వరాల్లో వినబడింది మనసులోతుల్లో విడవనంటోంది
సున్నిత హృదయం (దివాకర్ బాబు)
ఒకసారి శ్రీ వేటూరి ! AVM స్టూడియో, మద్రాసు. నేను సంభాషణలు వ్రాసిన సినిమా షూటింగ్ జరుగుతోంది. సిగరెట్ కాల్చుకోవడం కోసం ఫ్లోర్ లో నుండి బైటకి వచ్చాను. ఆ పనిలో వుండగా
వేటూరి గారితో ఇంటర్వ్యూ (డా.మృణాళిని)
నీ సొగసు చూడ తరమా?
ఐదో చరణం కధ -Sanku