ఇది వేటూరి సుందరరామ మూర్తి గారికి జరిగిన ఒక సన్మానంలో సుప్రసిద్ధ కవి, నటులు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణిగారు సమర్పించిన సన్మాన పత్రం… అంటే సరస్వతి దేవి చెబితే ఆయన రాసారట….
ప్రముఖుల అభిప్రాయాలు
కడసారిది వీడ్కోలు…. కన్నీటితో మా చేవ్రాలు….(ఓంప్రకాష్)
కడసారిది వీడ్కోలు…. కన్నీటితో మా చేవ్రాలు…. ఆశలు సమాధి చేస్తూ… బంధాలను బలిచేస్తూ.. ప్రాణాలే విడిచి సాగే పయనమిది…. వేటూరి… ఈ మూడు అక్షరాలు తెలుగు సినిమా పాటను కనీసం రెండున్నర దశాబ్దాలపాటు
SEKHAR’s వేటూరి…
నిప్పు: వేటూరి దహన సంస్కారాలు జరిగేటప్పుడు బంధువులు,అభిమానులు,భక్తులు,శిష్యులు,స్నేహితులు అందరూ దగ్గరున్నారు…శేఖర్ కమ్ముల మాత్రం వెళ్ళలేదు!!! నేల: తెలుగు అక్షరం బూడిదైపోతుంటే చూడలేక శ్మశానం చుట్టూ కారులో ప్రదక్షిణలు చేస్తూ ఉండిపోయాడు!!! నీరు:
వేటూరి “కొమ్మకొమ్మకో సన్నాయి” పుస్తకానికి “బాలు ముందు మాట”
వేటూరి వారితో నా స్వానుభవం (మోహన్ మురళీధర్)
వేటూరి వారి రచనా పటిమ గురించి చెప్పబోవట్లేదు. ఆయనతో నా స్వానుభవాలను, ఆనందకర క్షణాలను పంచుకుంటాను. వేటూరి వారు గుంటూరులో, కొల్లూరు జెడ్.పి హై స్కూలు లో చదివారని విన్నాను. మా నాన్నగారి
నేనెరిగిన వేటూరి (గొల్లపూడి మారుతీరావు)
1988 లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం సి.నారాయణరెడ్డిగారికిచ్చారు. ఆ నాటి సభలో నేను ప్రధాన వక్తని. ఎందరో పముఖులు హాజరయిన సభ. మిత్రులు సినారె గురించి మాట్లాడుతూ ఒక పాట రచనని సమగ్రంగా
వేటూరికి సిరివెన్నెల అక్షరాభిషేకం.
సిరివెన్నెల రాసిన వ్యాసాలు చదివినవారికి ఆయన ఎంత బాగా విశ్లేషించి రాస్తారో తెలిసిన విషయమే. 2002 లో వేటూరి పుట్టినరోజు సందర్భంగా “హాసం” పత్రికలో ఆయన రాసిన వ్యాసం బహుశా వేటూరిపై వచ్చిన
వేటూరిని ఎలా స్మరించుకోవాలి? – సిరివెన్నెల సీతారామ శాస్త్రి
(ఈ రోజు (మే, 22, 2011) వేటూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా, సిరివెన్నెల వేటూరి పోయినప్పుడు రాసిన ఓ ప్రచురితం కాని వ్యాసం నుంచి కొన్ని వాక్యాలు గ్రహించి ఇది చేశాను.